రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్..
- December 30, 2016
శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో BCAS ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జనవరి 30 వరకూ నెల రోజులపాటు సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే సమీపిస్తుండడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని BCAS ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు సందర్శకుల పాసులను రద్దు చేసింది. కేవలం ప్రయాణికులను మాత్రమే ఏర్ పోర్టులోకి అనుమతిస్తారు. సందర్శకులను కేవలం పార్కింగ్ ఏరియా వరకే వెళ్లనిస్తారు. శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ CISF సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







