ఏసుదాస్ కి పాద పూజ నిర్వహించిన ఎస్ పి బాలసుబ్రమణ్యం
- December 30, 2016
ఒక దిగ్గజ గాయకుడికి మరో దిగ్గజ గాయకుడు పాదపూజ చేశారు. ఈ అపురూప ఘట్టానికి చెన్నై వేదికైంది. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు సినీరంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయనకు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పలువురు సినీరంగ ప్రముఖులు తరలివచ్చారు. గతంలో ఎస్పీబీకి యేసుదాసుకు మధ్య విభేదాలు పొడసూపినట్టు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎస్పీబీ ఈరోజు నిరూపించారు. యేసుదాసును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆయన కాళ్లు కడిగి, పూలతో పాదపూజ చేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







