'భీమ్' ను లాంచ్ చేసిన మోదీ
- December 30, 2016
దిల్లీలోని తలక్ తోర మైదానంలో డిజీధన్ మేళా జరిగింది. ఈ సందర్భంగా డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 'భీమ్' పేరుతో కొత్త యాప్ను ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న వారిలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ.బాబు కూడా ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... డిజిటల్ లావాదేవీల వల్ల పన్నుల వసూళ్లు పెరుగుతాయన్నారు. నవంబర్ 8 తర్వాత డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని తెలిపారు. ఆధార్ చెల్లింపుల ద్వారా దేశంలో పెనుమార్పు వస్తుందన్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







