ఒక పదేళ్లపాప మానవబాంబుగా దాడి..
- January 01, 2017
దక్షిణ బాగ్దాద్లో ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమనుతాము పేల్చేసుకోవడంతో 9 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఇక, నైజీరియాలోని మైదుగురి నగరంలో.. ఒక పదేళ్లపాప మానవబాంబుగా మారడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల మూడ్లో ఉండగా.. రాత్రి 9.30 సమయంలో నూడుల్స్ కొనుగోలు చేస్తున్న గుంపు వద్దకు వెళ్లిన ఆ పాప తనను తాను పేల్చేసుకుంది. ఇది బోకోహరాం ఉగ్రవాద సంస్థ పనిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. పాపతోపాటు మానవ బాంబుగా వచ్చిన మరో మహిళను స్థానికులు ముందే గమనించి పట్టుకుని దేహశుద్ధి చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







