ఒక పదేళ్లపాప మానవబాంబుగా దాడి..
- January 01, 2017
దక్షిణ బాగ్దాద్లో ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమనుతాము పేల్చేసుకోవడంతో 9 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఇక, నైజీరియాలోని మైదుగురి నగరంలో.. ఒక పదేళ్లపాప మానవబాంబుగా మారడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల మూడ్లో ఉండగా.. రాత్రి 9.30 సమయంలో నూడుల్స్ కొనుగోలు చేస్తున్న గుంపు వద్దకు వెళ్లిన ఆ పాప తనను తాను పేల్చేసుకుంది. ఇది బోకోహరాం ఉగ్రవాద సంస్థ పనిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. పాపతోపాటు మానవ బాంబుగా వచ్చిన మరో మహిళను స్థానికులు ముందే గమనించి పట్టుకుని దేహశుద్ధి చేశారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









