ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ..

- January 02, 2017 , by Maagulf
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ..

మంగళవారం నుంచి తిరుపతిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నోబెల్‌ బహుమతి గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరమల శ్రీవారిని ప్రధాని దర్శించుకోనున్నారు.అందువల్ల కనుమదారుల్లో ప్రత్యేక బలగాలను మోహరించి అణువణువూ తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ శ్రీవారిని దర్శించుకొని సాయంత్రం ఢిల్లీకి పయనమవుతారు. అయితే, మోడీ భద్రతా ఏర్పాట్లను స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com