ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- December 31, 2025
న్యూ ఢిల్లీ: ఇండిగో విమానాశ్రయంలో పైలట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జాయినింగ్ బోనస్ ₹15 లక్షల నుండి ₹25 లక్షల వరకు ఉండగా, ఇప్పటి నుంచి ₹50 లక్షల వరకు పెంచనున్నారు.
అయితే, ఈ బోనస్ పెంపుతో పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్లు కూడా సమన్వయంతో ఉండాలని ఎయిర్వే నిపుణులు సూచిస్తున్నారు. సరైన లైఫ్స్టైల్ అవకాశాలు లేకపోవడం వల్ల పైలట్స్ ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఏర్పడిన నూతన నియమం ప్రకారం, పైలట్స్ వారానికి కనీసం 48 గంటల విరామం పొందాల్సినలా ఉంది. దీని వల్ల వర్క్ఫోర్స్ లో కొరత ఏర్పడినది. అలసట, ఒత్తిడిని తగ్గించే దిశగా తీసుకున్న ఈ మార్పు ప్రస్తుతం సిబ్బంది నేరుగా ప్రభావితం అవుతోంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









