ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- December 31, 2025
న్యూ ఢిల్లీ: ఇండిగో విమానాశ్రయంలో పైలట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జాయినింగ్ బోనస్ ₹15 లక్షల నుండి ₹25 లక్షల వరకు ఉండగా, ఇప్పటి నుంచి ₹50 లక్షల వరకు పెంచనున్నారు.
అయితే, ఈ బోనస్ పెంపుతో పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్లు కూడా సమన్వయంతో ఉండాలని ఎయిర్వే నిపుణులు సూచిస్తున్నారు. సరైన లైఫ్స్టైల్ అవకాశాలు లేకపోవడం వల్ల పైలట్స్ ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఏర్పడిన నూతన నియమం ప్రకారం, పైలట్స్ వారానికి కనీసం 48 గంటల విరామం పొందాల్సినలా ఉంది. దీని వల్ల వర్క్ఫోర్స్ లో కొరత ఏర్పడినది. అలసట, ఒత్తిడిని తగ్గించే దిశగా తీసుకున్న ఈ మార్పు ప్రస్తుతం సిబ్బంది నేరుగా ప్రభావితం అవుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







