సుప్రీం కోర్టు గేటు దగ్గర ఆత్మహత్య..
- January 02, 2017
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందు సోమవారం ఉదయం జరిగిన ఓ ఘటన విషాదాన్ని నింపింది. సుప్రీం కోర్టు దగ్గర భద్రతా సిబ్బందిలో ఒకరైన చాంద్ పాల్ సోమవారం ఉదయం కోర్టు గేటు ఎదుట తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. పని ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చాంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాట్లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలేంటో పూర్తి స్థాయిలో తెలియలేదు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సుప్రీం కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు నిశ్శబ్ధం అలుముకుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







