'బాస్ ఈజ్ బ్యాక్' హాయ్లాండ్లో..
- January 03, 2017
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా మందస్తు రిలీజ్ వేడుకను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్లాండ్లో నిర్వహిస్తామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 'బాస్ ఈజ్ బ్యాక్' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం హాయ్లాండ్లో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పర్యటించారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి పరిశీలించారు. దాదాపు 5వేల మంది అభిమానులు వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







