పొగమంచు ప్రమాదాల్లో ఒకరి మృతి 29 మందికి గాయాలు..
- January 04, 2017
డిసెంబర్లో పొగమంచు కారణంగా ఒకరు మృతి చెందగా 29 మంది గాయాల పాలైనట్లు ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరాల ప్రకారం మొత్తం 17 మేజర్ యాక్సిడెంట్లు డిసెంబర్లో జరిగాయి. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్ కో-ఆర్డినేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఘాయిత్ అల్ జాబి మాట్లాడుతూ, హైవేలు మరియు, అంతర్గత రహదార్లపై దట్టమైన పొగమంచు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. తమ శాఖ, ఇతర ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందనీ, సేఫ్టీ మెజర్స్ విషయంలో రాజీ పడటంలేదనీ అలాగే వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. అధిక వేగం, టైల్గేటింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారాయన. హెవీ వెహికిల్స్కి చెందిన కంపెనీలకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







