పొగమంచు ప్రమాదాల్లో ఒకరి మృతి 29 మందికి గాయాలు..
- January 04, 2017
డిసెంబర్లో పొగమంచు కారణంగా ఒకరు మృతి చెందగా 29 మంది గాయాల పాలైనట్లు ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరాల ప్రకారం మొత్తం 17 మేజర్ యాక్సిడెంట్లు డిసెంబర్లో జరిగాయి. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్ కో-ఆర్డినేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఘాయిత్ అల్ జాబి మాట్లాడుతూ, హైవేలు మరియు, అంతర్గత రహదార్లపై దట్టమైన పొగమంచు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. తమ శాఖ, ఇతర ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందనీ, సేఫ్టీ మెజర్స్ విషయంలో రాజీ పడటంలేదనీ అలాగే వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. అధిక వేగం, టైల్గేటింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారాయన. హెవీ వెహికిల్స్కి చెందిన కంపెనీలకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









