'న్యూ ఇయర్' రోడ్డు ప్రమాదాల్లో 480 మంది మృతి
- January 05, 2017
న్యూ ఇయర్ సెలవుల్లో థాయిలాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 480 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. వీటిలో చాలా వరకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిగినవేనని తెలిపింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో థాయిలాండ్ రోడ్లు కూడా ఒకటి. డ్రంకెన్ డ్రైవింగ్పై థాయిలాండ్ ప్రభుత్వం 2014 నుంచి ఉక్కుపాదం మోపుతున్నా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పులేదు. గతేడాది న్యూ ఇయర్ సెలవుల్లో 380 మంది మృతి చెందగా ఈసారి ఆ సంఖ్య 478 మందికి చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







