గల్ఫ్ మోసాలపై ఉక్కుపాదం....
- January 05, 2017పోలీస్ కమిషనర్ కార్తికేయ
నిజామాబాద్ క్రైం : గడిచిన మూడేళ్లలో నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 50 గల్ఫ్ కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గల్ఫ్ మోసాలపై ఉక్కు పాదం మోపాలని పోలీస్ కమిషనర్ కార్తి్తకేయ కిందిస్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గల్ఫ్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన టీమ్ను ఏసీపీ అధికారి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేశామన్నారు. ట్రావెల్ ఏజెంట్లు మోసపూరితమైన వీసా, పాస్పోర్టు ఇప్పించిన వారి వివరాలు సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి