గల్ఫ్ మోసాలపై ఉక్కుపాదం....
- January 05, 2017
పోలీస్ కమిషనర్ కార్తికేయ
నిజామాబాద్ క్రైం : గడిచిన మూడేళ్లలో నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 50 గల్ఫ్ కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గల్ఫ్ మోసాలపై ఉక్కు పాదం మోపాలని పోలీస్ కమిషనర్ కార్తి్తకేయ కిందిస్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గల్ఫ్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన టీమ్ను ఏసీపీ అధికారి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేశామన్నారు. ట్రావెల్ ఏజెంట్లు మోసపూరితమైన వీసా, పాస్పోర్టు ఇప్పించిన వారి వివరాలు సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









