గల్ఫ్ మోసాలపై ఉక్కుపాదం....
- January 05, 2017
పోలీస్ కమిషనర్ కార్తికేయ
నిజామాబాద్ క్రైం : గడిచిన మూడేళ్లలో నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 50 గల్ఫ్ కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గల్ఫ్ మోసాలపై ఉక్కు పాదం మోపాలని పోలీస్ కమిషనర్ కార్తి్తకేయ కిందిస్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గల్ఫ్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన టీమ్ను ఏసీపీ అధికారి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేశామన్నారు. ట్రావెల్ ఏజెంట్లు మోసపూరితమైన వీసా, పాస్పోర్టు ఇప్పించిన వారి వివరాలు సేకరిస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







