గల్ఫ్‌ మోసాలపై ఉక్కుపాదం....

- January 05, 2017 , by Maagulf
గల్ఫ్‌ మోసాలపై ఉక్కుపాదం....

పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ 

నిజామాబాద్‌ క్రైం : గడిచిన మూడేళ్లలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 50 గల్ఫ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గల్ఫ్‌ మోసాలపై ఉక్కు పాదం మోపాలని పోలీస్‌ కమిషనర్‌ కార్తి్తకేయ కిందిస్థాయి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గల్ఫ్‌ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన టీమ్‌ను ఏసీపీ అధికారి నేతృత్వంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేశామన్నారు. ట్రావెల్‌ ఏజెంట్లు మోసపూరితమైన వీసా, పాస్‌పోర్టు ఇప్పించిన వారి వివరాలు సేకరిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com