లష్కరే కమాండర్ హతం జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్..
- January 05, 2017
బుద్గాం : జమ్మూకశ్మీర్లోని బుద్గాంలో ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల స్థావరాలపై సైనికులు దాడి చేశారు. ఈ దాడిలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ ముజఫర్ నైకూ హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సైనికుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







