లష్కరే కమాండర్ హతం జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్..
- January 05, 2017
బుద్గాం : జమ్మూకశ్మీర్లోని బుద్గాంలో ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల స్థావరాలపై సైనికులు దాడి చేశారు. ఈ దాడిలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ ముజఫర్ నైకూ హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సైనికుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









