చక చకా ముగియనున్న 'ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం' పనులు
- January 06, 2017
ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద బలహీన వర్గాలకు చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం రెండు ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకంలో పట్టణాల్లో లబ్ధిదారులు వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్లకు కేంద్ర, రాష్ర్టాల వాటా కింద రూ.302కోట్లు, రూ.148 కోట్లు విడుదల చేస్తూ వేర్వేరు ఉత్తర్వులిచ్చింది.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









