సిరియాలో కారు బాంబు పేలుడు, 14మంది మృతి
- January 07, 2017
సిరియాలోని అజాజ్లో జలహాబ్ అనే సెంటర్లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14మంది మృత్యువాతపడ్డారు. భారీ సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానికులు ధ్రువీకరించారు. ఈ పట్టణం టర్కీ సరిహద్దు సమీపంలో ఉంది. సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ లెక్కల ప్రకారం ఈ దాడిలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే సెంటర్లోని కోర్టు ప్రాంగణం ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను అలెప్పోలోని మెడికల్ క్యాంప్కు తరలించారు. ఈ ప్రాంతంపై ఇటీవలే ఐసిస్ పట్టుపెంచుకుంటోంది. రష్యా మధ్య వర్తిత్వంతో జరిగిన సంధికి గండి కొట్టేందుకు ఈ పేలుడు జరిపినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







