టాప్ లేపుతున్న 'ఖైదీ నెం.150' ట్రైలర్
- January 07, 2017
'పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది' అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. కాజల్ అగర్వాల్ కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో చిరు చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. 'కష్టం వస్తదో.. కార్పొరేట్ సిస్టమ్ వస్తదో రమ్మను'.. 'వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి'.. అంటూ చెప్పే డైలాగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







