తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి...
- January 07, 2017
హైదరాబాద్ : ముక్కోటి ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం తెల్లవారుజామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే ధర్మపురి నృసింహస్వామి ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా... చిన వెంకన్నను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ దర్శించుకున్నారు. అలాగే నరసాపురం దగ్గర గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







