మస్కట్ మెగా ఫ్యాన్స్: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్...
- January 09, 2017
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా జనవరి 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మస్కట్లోని చిరంజీవి అభిమానులు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించారు. సిఎంవైఎఫ్ మస్కట్ జనవరి 6న నిర్వహించిన ఈ క్యాంప్లో మొత్తం 105 మంది రక్తదానం చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బౌచర్ బ్లడ్ సెంటర్ (రాయల్ హాస్పిటల్ ఎదురుగా)లో ఈ కార్యక్రమం జరిగింది. సిఎంవైఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రామదాస్ చందక నాయకత్వంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరఫున గత ఎనిమిదేళ్ళుగా బెస్ట్ బ్లడ్ డోనర్ టీమ్గా సిఎంవైఎఫ్ పురస్కారాల్ని అందుకుంటోంది.




తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







