మస్కట్ మెగా ఫ్యాన్స్: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్...
- January 09, 2017
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా జనవరి 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మస్కట్లోని చిరంజీవి అభిమానులు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించారు. సిఎంవైఎఫ్ మస్కట్ జనవరి 6న నిర్వహించిన ఈ క్యాంప్లో మొత్తం 105 మంది రక్తదానం చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బౌచర్ బ్లడ్ సెంటర్ (రాయల్ హాస్పిటల్ ఎదురుగా)లో ఈ కార్యక్రమం జరిగింది. సిఎంవైఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రామదాస్ చందక నాయకత్వంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరఫున గత ఎనిమిదేళ్ళుగా బెస్ట్ బ్లడ్ డోనర్ టీమ్గా సిఎంవైఎఫ్ పురస్కారాల్ని అందుకుంటోంది.




తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







