విశాఖలో డ్రోన్ కెమెరాలను నిషేధిస్తూ పోలీస్శాఖ ఉత్తర్వులు జారీ
- January 09, 2017
నగర పరిధిలో డ్రోన్ కెమెరాలను నిషేధిస్తూ పోలీస్శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎలాంటి కార్యక్రమాలకైనా డ్రోన్లను వినియోగించరాదని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలిపారు. ఒవవేళ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు డ్రోన్లను వినియోగించాలంటే కమిషరేట్లో అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని సీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







