ముంబయిలో అతిపెద్ద పబ్లిక్ వైఫై సర్వీసు...
- January 09, 2017
ముంబయి: ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 500 వైఫై హాట్స్పాట్లను ప్రకటించింది. మే 1 నాటికి ఆ సంఖ్య 1200కి చేరేలా ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ముంబయి వైఫై సర్వీసు భారత్లోనే అతిపెద్ద పబ్లిక్వైఫై సర్వీస్గా ఉందని, ప్రపంచంలో ఒకటిగా నిలిచిందని సీఎం ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. వైఫై సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాటి పనితీరు, వేగంగా ఉందా లేదా అనే దానిపై నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఆయన తెలిపారు. ప్రయోగాత్మక దశలో భాగంగా జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నగరం మొత్తం మీద 23వేల మంది యూజర్లు 2టీబీ పైన డేటాను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







