తెలంగాణా లో 'రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదు'
- September 11, 2015
తెలంగాణా రాష్ట్రంలో పంటల పరిస్థితిపై మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ సచివాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల పరిస్థితిపై చర్చించారు. ఏడీఏలు, ఏవోలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదని తెలిపారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలకు పావలా వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సీడ్ ఫార్మ్లలో విత్తనోత్పత్తి అయ్యే విధంగా చేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







