సంచలనం సృష్టించిన పేస్ జోడీ
- January 11, 2017
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏఎస్బీ క్లాసిక్ టోర్నీలో భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ఆండ్రి సా జోడీ సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్లో అన్సీడెడ్గా బరిలోకి దిగిన ఈ ద్వయం 7-6(3), 6-3తో టాప్సీడ్ ట్రీట్ హ్యూ, మాక్స్ మిర్నీ జోడీకి షాకిచ్చింది. తర్వాతి రౌండ్లో వైల్డ్కార్డ్ ద్వారా ప్రవేశం పొందిన మార్కస్ డేనియెల్, మార్సిలో డిలోలినర్తో పేస్జోడీ తలపడనుంది.
సెమీస్కు సానియా
డబ్ల్యూటీఏ అపియా ఇంటర్నేషనల్ టోర్నీలో టాప్సీడ్స్ సానియా మీర్జా, బార్బారా స్ట్రైకోవా జోడీ సెమీస్ చేరింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్లో మాడిసన్ బ్రెంగిల్, ఎరినా రోడినోవా ద్వయాన్ని 6-3, 6-4తో చిత్తు చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







