పెరిగిన బంగారం, వెండి ధరలు
- January 11, 2017
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.70లు పెరిగి 29,100కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా వివాహ వేడుకల నేపథ్యంలో బంగారం వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్ కారణంగా కేజీ వెండి ధర రూ.550 పెరిగి 41,330కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.29 శాతం పెరిగి 1190.70 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.39 శాతం పెరిగి 16.82 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







