నటి రంభకు సమన్లు జారీ...
- January 11, 2017
జూబ్లీహిల్స్: సినీ నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రంభ సోదరుడి భార్య ఫిర్యాదుతో మంగళవారం రాత్రి నగరానికి వచ్చిన ఆమెకు పోలీసులు వీటిని అందించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రంభ సోదరుడు శ్రీనివాసరావుపైనా, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య పల్లవి అదనపు కట్నం వేధింపుల కేసు దాఖలు చేసింది. ఈ కేసులో రంభకు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అమెరికాలో ఉండటంతో సాధ్యపడలేదు. మంగళవారం రాత్రి ఓ బుల్లితెర ప్రదర్శనకు ఆమె హాజరు కాగా పోలీసులు సమన్లు అందచేశారు. .
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







