బహరేన్ లో 420 కిలోల పొగాకు స్వాధీనం..
- January 12, 2017
సముద్రంలో పట్టుకొన్న చేపలను దాచి ఉంచడానికి ఉపయోగించే పెట్టెలలో 420 కిలోల నిషిద్ధ పొగాకును బహరేన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సముద్ర పోర్ట్ కస్టమ్స్ సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పట్టుబడిన అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు తీసుకువెళ్లారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మరియం హాజిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు తాము అందుబాటులో ఉంటామని 66399755 న ధూమపాన వ్యతిరేక చట్టం యొక్క ఏ ఉల్లంఘన జరిగిన నివాసితులు తమకు తెలియచేయాలని ఆయన కోరారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







