దుబాయ్ లో తెలంగాణా 'మీట్ & గ్రీట్'
- September 12, 2015


దుబాయ్ స్వాగత్ హాటల్ లో మాజీ మంత్రివర్యులు తెలంగాణా స్టేట్ టిడిపి అధ్యక్షులు శ్రీ.యల్.రమణ మరియు ప్రముక వ్యాపార వేత్త శ్రీ.తోట రాంకుమార్,తెలంగాణా పాటల రచయిత సామజిక కార్యకర్త శ్రీ.తోట రాధకిషన్ మరియు జనగామ శ్రీనివాస్ దుబాయ్ వలస కార్మికుల బాదలు గురించి ఈ కార్యక్రమములో చర్చించారు.
శ్రీ.యల్.రమణ గారు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









