హజ్యాత్ర రాయితీలు పెంచండి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
- January 15, 2017
హజ్ యాత్రకు అందించే రాయితీలు పెంచాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందిస్తున్న రూ.690కోట్ల రాయితీలు పేద ముస్లింలకు ఆసరాగా ఉపయోగపడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మన దేశం నుంచి పవిత్ర మక్కా యాత్రకు వెళ్లే పేద ముస్లింలకు అందించే ప్రోత్సాహకాలను రూ,.690 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







