పారాలింపిక్స్ విజేతలకు నగదు బహుమతులు..
- January 18, 2017
దుబాయ్లో ఉంటున్న భారత వ్యాపారవేత్త ముక్కత్తు సెబాస్టియన్ పారాలింపిక్స్-2016 విజేతలకు నగదు పురస్కారాలు ప్రకటించారు. జావెలిన్ త్రో, హైజంప్లో స్వర్ణ పతకాలు సాధించిన దేవేంద్ర ఝఝారియా, తంగవేల్ మారియప్పన్కు రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించారు. మహిళల షాట్పుట్లో రజతం కైవసం చేసుకొన్న దీపా మలిక్కు రూ.3 లక్షలు, హైజంప్లో కాంస్యం సాధించిన వరుణ్సింగ్ భాటికి రూ.2 లక్షలు అందజేస్తారు. త్రివేండ్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జనవరి 20న ఈ పురస్కారాలను అందజేస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









