పారాలింపిక్స్ విజేతలకు నగదు బహుమతులు..
- January 18, 2017
దుబాయ్లో ఉంటున్న భారత వ్యాపారవేత్త ముక్కత్తు సెబాస్టియన్ పారాలింపిక్స్-2016 విజేతలకు నగదు పురస్కారాలు ప్రకటించారు. జావెలిన్ త్రో, హైజంప్లో స్వర్ణ పతకాలు సాధించిన దేవేంద్ర ఝఝారియా, తంగవేల్ మారియప్పన్కు రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించారు. మహిళల షాట్పుట్లో రజతం కైవసం చేసుకొన్న దీపా మలిక్కు రూ.3 లక్షలు, హైజంప్లో కాంస్యం సాధించిన వరుణ్సింగ్ భాటికి రూ.2 లక్షలు అందజేస్తారు. త్రివేండ్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జనవరి 20న ఈ పురస్కారాలను అందజేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







