ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంపు...
- January 20, 2017
దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సుమారు ఏడేళ్ల శాశ్వత సిబ్బందికి 2శాతం జీతాలు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. తగ్గిన ఇంధన ధరలు, పెరిగిన ప్రయాణికుల సంఖ్య నేపథ్యంలో దశాబ్దం తర్వాత ఎయిర్ ఇండియా తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.105కోట్ల లాభాలను అర్జించింది. దీంతో ఉద్యోగుల జీతాలను 2శాతం పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ఈడీ జయచంద్రన్ ప్రకటించారు. ఈ పెంపు 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. ఎయిరిండియాలో సుమారు 19వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. .
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







