ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టోక్యోకు...
- January 21, 2017
హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి కొరియా పర్యటనను ముగించుకొని జపాన్ రాజధాని టోక్యోకు చేరారు. సియోల్ విమానాశ్రయంలో భారత రాయబారి దొరైస్వామి, ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ నెల 19 నుంచి కేటీఆర్ కొరియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన సియోల్లో వ్యర్థపదార్థాల శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నిపుణులు ఈ కేంద్రం నిర్వహణను వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ ఇదే తరహా శుద్ధికేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.దీనికి దక్షిణ కొరియా నిపుణుల సాయం తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







