ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టోక్యోకు...
- January 21, 2017
హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి కొరియా పర్యటనను ముగించుకొని జపాన్ రాజధాని టోక్యోకు చేరారు. సియోల్ విమానాశ్రయంలో భారత రాయబారి దొరైస్వామి, ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ నెల 19 నుంచి కేటీఆర్ కొరియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన సియోల్లో వ్యర్థపదార్థాల శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నిపుణులు ఈ కేంద్రం నిర్వహణను వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ ఇదే తరహా శుద్ధికేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.దీనికి దక్షిణ కొరియా నిపుణుల సాయం తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









