'డెస్టినేషన్ సెవెన్ టూర్స్' 10 వ వార్షికోత్సవ వేడుకలు
- January 22, 2017
అంతర్జాతీయ దేశీయ ప్యాకేజ్ పర్యటనలలు , విమాన టికెట్లను తక్షణమే ఏర్పాటుచేసి ప్రయాణికుల మన్ననలను పొందిన ప్రముఖ సంస్థ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" తన పదవ వార్షకోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్ర ప్రసాద్ సర్వశేట్టి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశం లోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ఉన్న తమ సంస్థ ప్రయాణికుల విశ్వాసం, నమ్మకంతో ఒక దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసిందని,తమ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" ప్యాకేజ్ లు సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు సైతం అనువైన రీతిలో రూపొందించబడి ఉంటాయని తెలిపారు.తమకు మద్దతుగా నిలిచిన శ్రేయాభిలాషులకందరకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









