అబుదాబీ రాజకుమారుడు గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా...

- January 24, 2017 , by Maagulf
అబుదాబీ రాజకుమారుడు గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా...

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా అబుదాబీ రాజకుమారుడు, యూఏఈ భద్రతా దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.  ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన భారత పర్యటనకు విచ్చేశారు.  పర్యటన నేటి నుంచి మూడురోజులపాటు కొనసాగుతుంది.  రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.  క్రూడ్ ఆయిల్‌ను భారత్‌కు ఉత్పత్తి చేసే దేశాల్లో యూఏఈ ఐదో స్థానంలో ఉంది.  ఇరు దేశాల మధ్య 50 యూఎన్ బిలియన్ డాలర్ల వాణిజ్యం నడుస్తుంది.  ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com