అబుదాబీ రాజకుమారుడు గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా...
- January 24, 2017
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా అబుదాబీ రాజకుమారుడు, యూఏఈ భద్రతా దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన భారత పర్యటనకు విచ్చేశారు. పర్యటన నేటి నుంచి మూడురోజులపాటు కొనసాగుతుంది. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. క్రూడ్ ఆయిల్ను భారత్కు ఉత్పత్తి చేసే దేశాల్లో యూఏఈ ఐదో స్థానంలో ఉంది. ఇరు దేశాల మధ్య 50 యూఎన్ బిలియన్ డాలర్ల వాణిజ్యం నడుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









