అబుదాబీ రాజకుమారుడు గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా...
- January 24, 2017
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా అబుదాబీ రాజకుమారుడు, యూఏఈ భద్రతా దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన భారత పర్యటనకు విచ్చేశారు. పర్యటన నేటి నుంచి మూడురోజులపాటు కొనసాగుతుంది. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. క్రూడ్ ఆయిల్ను భారత్కు ఉత్పత్తి చేసే దేశాల్లో యూఏఈ ఐదో స్థానంలో ఉంది. ఇరు దేశాల మధ్య 50 యూఎన్ బిలియన్ డాలర్ల వాణిజ్యం నడుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







