మన చేనేతను ప్రమోట్ చేసిన కేటీఆర్ జపాన్లో...
- January 24, 2017
ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆలోమోబైల్ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు మంత్రి జపాన్లో పర్యటిస్తున్నారు. పనిలోపనిగా చేనేతను ప్రమోట్ చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రి ఉపయోగించుకుంటున్నారు. జపాన్లో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశ అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన ముజీ డైరక్టర్ షిమిజును కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి చేనేతను పరిచయం చేశారు. సిల్క్ చీరను, శాలువాను ఆయనకు బహుకరించారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారు నేస్తున్న చేనేత వస్త్రాలకు విక్రయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేనేత లక్ష్మీ పథకంను తీసుకు వచ్చింది. ఇటీవల అసెంబ్లీలో సైతం చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులంతా చేనేత వస్త్రాలు ధరించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









