తెలంగాణా లో కొత్తగా 495 ఏఈఈ పోస్టులు
- September 14, 2015
ఇదివరకు ఇచ్చిన ఏఈఈ నోటిఫికేషన్ కు అదనంగా 495 పోస్టులను కలుపుతూ టీఎస్ పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇదివరకు విడుదల చేసిన 563 పోస్టులతో కలిపి మొత్తం 1058 పోస్టులు అభ్యర్ధులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు ఆన్ లైన్లో అప్లికేషన్ల స్వీకరనకు ఆఖరుతేది సెప్టంబర్ 28 కాగా, అక్టోబర్ 25న ఆన్ లైన్ పద్దతిలో పరీక్ష జరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







