తెలంగాణా లో కొత్తగా 495 ఏఈఈ పోస్టులు

- September 14, 2015 , by Maagulf
తెలంగాణా లో కొత్తగా 495 ఏఈఈ పోస్టులు

ఇదివరకు ఇచ్చిన ఏఈఈ నోటిఫికేషన్ కు అదనంగా 495 పోస్టులను కలుపుతూ టీఎస్ పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇదివరకు విడుదల చేసిన 563 పోస్టులతో కలిపి మొత్తం 1058 పోస్టులు అభ్యర్ధులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు ఆన్ లైన్లో అప్లికేషన్ల స్వీకరనకు ఆఖరుతేది సెప్టంబర్ 28 కాగా, అక్టోబర్ 25న ఆన్ లైన్ పద్దతిలో పరీక్ష జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com