తెలుగు కలెక్టరుకు జాతీయ అవార్డు...
- January 25, 2017
న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు కేడర్లో పనిచేస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారికి ఎన్నికల సంఘం జాతీయ అవార్డు లభించింది. మదురై జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న కె.వీరరాఘవరావు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దీనికి ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఎన్నికలను వెబ్కాస్టింగ్ చేయడాన్ని ప్రవేశపెట్టింది ఈయనే. 2007 బ్యాచ్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వస్థలం గుంటూరు జిల్లా.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









