తెలుగు కలెక్టరుకు జాతీయ అవార్డు...
- January 25, 2017
న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు కేడర్లో పనిచేస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారికి ఎన్నికల సంఘం జాతీయ అవార్డు లభించింది. మదురై జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న కె.వీరరాఘవరావు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దీనికి ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఎన్నికలను వెబ్కాస్టింగ్ చేయడాన్ని ప్రవేశపెట్టింది ఈయనే. 2007 బ్యాచ్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వస్థలం గుంటూరు జిల్లా.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







