రైలు ప్రమాదాలపై విచారణ జరుపనున్న ఎన్ఐఏ
- January 26, 2017
ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరపనుంది. కాన్పూర్లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్లోని కూనూరులో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలపై ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ అధికారులు త్వరలోనే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించనున్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైలు ప్రమాదాలపై ఎన్ఐఏ అధికారులతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన మరుసటి రోజే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









