టెక్సాస్‌ మసీదు పునర్నిర్మాణానికి రూ.5.28 కోట్లు...

- January 30, 2017 , by Maagulf
టెక్సాస్‌ మసీదు పునర్నిర్మాణానికి రూ.5.28 కోట్లు...

హ్యూస్టన్‌, జనవరి 30: టెక్సాస్‌ రాష్ట్రంలో శనివారం తగలబడిన ఇస్లామిక్‌ సెంటర్‌ ఆఫ్‌ విక్టోరియా మసీదు పునర్నిర్మాణానికి అమెరికన్లు ఒక్కటై ముందుకు కదిలారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.5.28 కోట్ల విరాళాలు పోగుచేశారు. కాగా, మసీదు శిథిలాల మధ్యే ఆదివారం పలువురు ముస్లింలు ప్రార్థనలు జరిపారు. తమ ప్రాంగణాల్లో ప్రార్థనలు జరుపుకోవాలంటూ నాలుగు చర్చిలు ముస్లింలను ఆహ్వానించడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com