బహ్రెయిన్లో స్కై డైవింగ్ చాంపియన్షిప్ పోటీలు..
- January 30, 2017బహ్రెయిన్లో మూడవ ఎఫ్ఎఐ వరల్డ్ ఇండోర్ స్కైడైవింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. 2018లో ఈ పోటీలు జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు. గ్రావిటీ ఇండోర్ స్కైడైవింగ్లో ఈ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 350 మంది ఈ స్కై డైవింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. అరబ్ దేశాల్లో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తొలి దేశంగా బహ్రెయిన్ రికార్డులకెక్కనుంది. వరల్డ్ ఫెడరేషన్, ఈ పోటీల నిర్వహణలో బహ్రెయిన్ ఆసక్తిని గమనించడమే కాకుండా, బహ్రెయిన్ సమర్థతపైనా నమ్మకాన్ని ఉంచిందని మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హిస్సామ్ బిన్ మొహమ్మద్ అల్ జౌదర్ చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ