బహ్రెయిన్లో స్కై డైవింగ్ చాంపియన్షిప్ పోటీలు..
- January 30, 2017
బహ్రెయిన్లో మూడవ ఎఫ్ఎఐ వరల్డ్ ఇండోర్ స్కైడైవింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. 2018లో ఈ పోటీలు జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు. గ్రావిటీ ఇండోర్ స్కైడైవింగ్లో ఈ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 350 మంది ఈ స్కై డైవింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. అరబ్ దేశాల్లో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తొలి దేశంగా బహ్రెయిన్ రికార్డులకెక్కనుంది. వరల్డ్ ఫెడరేషన్, ఈ పోటీల నిర్వహణలో బహ్రెయిన్ ఆసక్తిని గమనించడమే కాకుండా, బహ్రెయిన్ సమర్థతపైనా నమ్మకాన్ని ఉంచిందని మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హిస్సామ్ బిన్ మొహమ్మద్ అల్ జౌదర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







