ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటన ఖరారు...

- February 01, 2017 , by Maagulf
ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటన ఖరారు...

జెరూసలెం: భారత ప్రధాని మోదీ ఇజ్రాయ్‌ల్‌ పర్యటన ఖరారైంది. జూన్‌ లేదా జులైలో తొలిసారిగా ఇజ్రాయెల్‌లో ఆయన పర్యటించనున్నారని ఆదేశంలోని భారత రాయబారి పవన్‌కపూర్‌ పేర్కొన్నారు. మోదీ పర్యటన భారత్‌ ఇజ్రాయెల్‌ మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు దోహదపడనుందన్నారు. 'భారత్‌లో తయారీ'లో భాగంగా రక్షణకు సంబంధించిన కీలక యూనిట్లను భారత్‌లో నెలకొల్పే అంశంపై చర్చలు జరిగే అవకాశాలున్నాయన్నారు. పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com