ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ఖరారు...
- February 01, 2017
జెరూసలెం: భారత ప్రధాని మోదీ ఇజ్రాయ్ల్ పర్యటన ఖరారైంది. జూన్ లేదా జులైలో తొలిసారిగా ఇజ్రాయెల్లో ఆయన పర్యటించనున్నారని ఆదేశంలోని భారత రాయబారి పవన్కపూర్ పేర్కొన్నారు. మోదీ పర్యటన భారత్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు దోహదపడనుందన్నారు. 'భారత్లో తయారీ'లో భాగంగా రక్షణకు సంబంధించిన కీలక యూనిట్లను భారత్లో నెలకొల్పే అంశంపై చర్చలు జరిగే అవకాశాలున్నాయన్నారు. పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









