వ్యక్తిగత సమాచారం షేరింగ్‌పై టిఆర్‌ఎ హెచ్చరికలు

- February 02, 2017 , by Maagulf
వ్యక్తిగత సమాచారం షేరింగ్‌పై టిఆర్‌ఎ హెచ్చరికలు

మస్కట్‌: మొబైల్‌ యూజర్స్‌, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని టిఆర్‌ఎ హెచ్చరించింది. కొందరు అక్రమార్కులు మొబైల్‌ వినియోగదారులకు కాల్‌ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని వారి నుంచి రాబడుతున్నారనీ, తద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ నోటీసుకు వచ్చిందని టిఆర్‌ఎ పేర్కొంది. ఒమన్‌లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు టిఆర్‌ఎ వెల్లడించింది. ఫోన్‌ ద్వారా ఎవరూ సమాచారం కోరకూడదనీ, అధికారుల పేరుతో ఎవరైనా ఫోన్‌ చేసి, వ్యక్తిగత సమాచారం అడిగినట్లు ఎవరి నోటీస్‌కి వెళ్ళినా ఫిర్యాదు చేయవచ్చునని వినియోగదారులకు టిఆర్‌ఎ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com