వ్యక్తిగత సమాచారం షేరింగ్పై టిఆర్ఎ హెచ్చరికలు
- February 02, 2017
మస్కట్: మొబైల్ యూజర్స్, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని టిఆర్ఎ హెచ్చరించింది. కొందరు అక్రమార్కులు మొబైల్ వినియోగదారులకు కాల్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని వారి నుంచి రాబడుతున్నారనీ, తద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ నోటీసుకు వచ్చిందని టిఆర్ఎ పేర్కొంది. ఒమన్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు టిఆర్ఎ వెల్లడించింది. ఫోన్ ద్వారా ఎవరూ సమాచారం కోరకూడదనీ, అధికారుల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి, వ్యక్తిగత సమాచారం అడిగినట్లు ఎవరి నోటీస్కి వెళ్ళినా ఫిర్యాదు చేయవచ్చునని వినియోగదారులకు టిఆర్ఎ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









