వ్యక్తిగత సమాచారం షేరింగ్పై టిఆర్ఎ హెచ్చరికలు
- February 02, 2017
మస్కట్: మొబైల్ యూజర్స్, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని టిఆర్ఎ హెచ్చరించింది. కొందరు అక్రమార్కులు మొబైల్ వినియోగదారులకు కాల్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని వారి నుంచి రాబడుతున్నారనీ, తద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ నోటీసుకు వచ్చిందని టిఆర్ఎ పేర్కొంది. ఒమన్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు టిఆర్ఎ వెల్లడించింది. ఫోన్ ద్వారా ఎవరూ సమాచారం కోరకూడదనీ, అధికారుల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి, వ్యక్తిగత సమాచారం అడిగినట్లు ఎవరి నోటీస్కి వెళ్ళినా ఫిర్యాదు చేయవచ్చునని వినియోగదారులకు టిఆర్ఎ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







