పంకజ్ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర ...
- February 02, 2017
జాతీయ స్నూకర్ టైటిల్ కైవసం
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు పంకజ్ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ స్నూకర్ చాంపియన్షి్పను కైవసం చేసుకోవడం ద్వారా ఏకకాలంలో జాతీయ స్నూ కర్, బిలియర్డ్స్ టైటిళ్లను గెల్చుకున్న అత్యంత అరుదైన ఆటగాడిగా పంకజ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ ఏడాది పంకజ్... బిలియర్డ్స్, 6-రెడ్ స్నూకర్, 15-రెడ్ స్నూకర్ పోటీల్లో టై టిళ్లను కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో పంకజ్ 6-0తో పాండురంగయ్య (రైల్వేస్)ను చిత్తుచేసి కెరీర్లో 29వ జాతీయ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









