స్కూల్ బస్సు డ్రైవర్లు అరెస్ట్...
- February 03, 2017
కొచ్చి: మద్యం సేవించి స్కూల్ బస్సులు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఏక కాలంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కొట్టయం, ఇడుక్కి, అలప్పుజ, కోచి జిల్లాల్లో మద్యం మత్తులో స్కూల్ బస్సు డ్రైవర్లు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే సమాచారంతో.. ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఐజీ పి. విజయన్ విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









