స్కూల్ బస్సు డ్రైవర్లు అరెస్ట్...
- February 03, 2017
కొచ్చి: మద్యం సేవించి స్కూల్ బస్సులు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఏక కాలంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కొట్టయం, ఇడుక్కి, అలప్పుజ, కోచి జిల్లాల్లో మద్యం మత్తులో స్కూల్ బస్సు డ్రైవర్లు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే సమాచారంతో.. ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఐజీ పి. విజయన్ విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







