భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో...
- February 04, 2017
అమెరికాలో ఒక కుటుంబానికి హెచ్చరిక
హోస్టన్, ఫిబ్రవరి 4: భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. హోస్టన్ శివారున ఫోర్ట్ బెండ్ జిల్లాలో శనివారం ఓ కుటుంబం లేచీలేవగానే ఇంటి తలుపుపై ఆగంతకులు పెద్ద అక్షరాలతో ఒక ఉత్తరం రాసి అంటించారు. ''ముస్లింలు, భారతీయులు, యూదులను గెంటేస్తాం. ఇక్కడి నుంచి పొండి'' అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో వారంతా వణికిపోయారు. ''డోనాల్డ్ ట్రంప్ ఈ శ్వేత రాజ్యానికి దేవుడిచ్చిన గొప్ప వరం. ముస్లింలు, భారతీయులు, యూదులను ఇక్కడి నుంచి గెంటేస్తాం'' అని రాసి ఉంది.
ఈ ప్రాంతంలో ఎక్కువగా దక్షిణాసియా ప్రజలు నివసిస్తారు. ఒక వారం వ్యవధిలోనే అమెరికాలో వలసవాదులను భయాందోళనలకు గురిచేస్తూ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. దీంతో శ్వేతజాతేతరుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









