ప్రత్యేక రంగాల్లో కొత్త వీసా వ్యవస్థ పాటించేలా యుఎఇ చర్యలు..
- February 05, 2017
ప్రముఖమైన ప్రతిభని ఆకర్షించడం ద్వారా " భవిష్యత్తులో మా ఆర్ధిక విధానం జోడించడానికి కృషి చేస్తున్నట్లు షేక్ మహమ్మద్ చెప్పారు. క్లిష్టమైన రంగాల్లో ప్రతిభని ఆకర్షించడానికి ఒక కొత్త వీసా వ్యవస్థని యుఎఇ ప్రభుత్వం ఆదివారం ఆమోదించిందని దుబాయ్ పాలకుడు మరియు యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ట్విట్టర్ లో ప్రకటించారు. ఔషధ రంగం, సైన్స్ మరియు పరిశోధన రంగాల నుండి అత్యున్నత ప్రతిభని కనబరుస్తున్నవారికి ఎర వేయడం ద్వారా కొత్త వ్యవస్థ స్థాపించదలిచినట్లు షేక్ మహమ్మద్ చెప్పారు.సందర్శన వీసాతో యుఎఇ కు వచ్చి పని చేయడం చట్టవిరుద్ధం అని పేర్కొంటూ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎన్నోఅవకాశాలకు పుట్టినిల్లు " అని ఆయన ట్విట్టర్ లో పేర్కొంటూ మంత్రిమండలి సమావేశం తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. అత్యున్నత ప్రతిభని ఆకర్షించడం ఇందులో ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







