ప్రత్యేక రంగాల్లో కొత్త వీసా వ్యవస్థ పాటించేలా యుఎఇ చర్యలు..
- February 05, 2017
ప్రముఖమైన ప్రతిభని ఆకర్షించడం ద్వారా " భవిష్యత్తులో మా ఆర్ధిక విధానం జోడించడానికి కృషి చేస్తున్నట్లు షేక్ మహమ్మద్ చెప్పారు. క్లిష్టమైన రంగాల్లో ప్రతిభని ఆకర్షించడానికి ఒక కొత్త వీసా వ్యవస్థని యుఎఇ ప్రభుత్వం ఆదివారం ఆమోదించిందని దుబాయ్ పాలకుడు మరియు యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ట్విట్టర్ లో ప్రకటించారు. ఔషధ రంగం, సైన్స్ మరియు పరిశోధన రంగాల నుండి అత్యున్నత ప్రతిభని కనబరుస్తున్నవారికి ఎర వేయడం ద్వారా కొత్త వ్యవస్థ స్థాపించదలిచినట్లు షేక్ మహమ్మద్ చెప్పారు.సందర్శన వీసాతో యుఎఇ కు వచ్చి పని చేయడం చట్టవిరుద్ధం అని పేర్కొంటూ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎన్నోఅవకాశాలకు పుట్టినిల్లు " అని ఆయన ట్విట్టర్ లో పేర్కొంటూ మంత్రిమండలి సమావేశం తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. అత్యున్నత ప్రతిభని ఆకర్షించడం ఇందులో ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!









