భారత్‌ చూపిన మానవతకు పాకిస్థాన్‌ కృతజ్ఞతలు తెలిపింది...

- February 05, 2017 , by Maagulf
భారత్‌ చూపిన మానవతకు పాకిస్థాన్‌ కృతజ్ఞతలు తెలిపింది...

ఇస్లామాబాద్‌/ దిల్లీ: ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్‌ చూపిన మానవతకు పాకిస్థాన్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ అనే నాలుగేళ్ల బాలుడిని ఏడాది క్రితం అతని తండ్రి మోసపూరితంగా తల్లి నుంచి వేరుచేసి భారత్‌కు తీసుకొచ్చాడు. శనివారం ఆ బిడ్డను వాఘా సరిహద్దులో కన్నతల్లికి భారతదేశ అధికారులు అప్పగించారు. దీనిపై భారత్‌లో పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com