భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది...
- February 05, 2017
ఇస్లామాబాద్/ దిల్లీ: ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇఫ్తిఖార్ అహ్మద్ అనే నాలుగేళ్ల బాలుడిని ఏడాది క్రితం అతని తండ్రి మోసపూరితంగా తల్లి నుంచి వేరుచేసి భారత్కు తీసుకొచ్చాడు. శనివారం ఆ బిడ్డను వాఘా సరిహద్దులో కన్నతల్లికి భారతదేశ అధికారులు అప్పగించారు. దీనిపై భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. .
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







