భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది...
- February 05, 2017
ఇస్లామాబాద్/ దిల్లీ: ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇఫ్తిఖార్ అహ్మద్ అనే నాలుగేళ్ల బాలుడిని ఏడాది క్రితం అతని తండ్రి మోసపూరితంగా తల్లి నుంచి వేరుచేసి భారత్కు తీసుకొచ్చాడు. శనివారం ఆ బిడ్డను వాఘా సరిహద్దులో కన్నతల్లికి భారతదేశ అధికారులు అప్పగించారు. దీనిపై భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. .
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









