భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది...
- February 05, 2017
ఇస్లామాబాద్/ దిల్లీ: ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇఫ్తిఖార్ అహ్మద్ అనే నాలుగేళ్ల బాలుడిని ఏడాది క్రితం అతని తండ్రి మోసపూరితంగా తల్లి నుంచి వేరుచేసి భారత్కు తీసుకొచ్చాడు. శనివారం ఆ బిడ్డను వాఘా సరిహద్దులో కన్నతల్లికి భారతదేశ అధికారులు అప్పగించారు. దీనిపై భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. .
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









