ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నా కళ్యాణ్ రామ్...
- February 06, 2017
తారక్తో ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. టాప్ టెక్నీషియన్లని సెలెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా ఓ హీరోయిన్గా చేస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న స్టార్ట్ కానుంది.
ఇక 'ఇజం' తరువాత తను చేయబోయే మూవీ గురించి కూడా కథలు విన్న కళ్యాణ్ రామ్ ఓ స్టోరీ ఫైనల్ చేశాడట. ఇంతకుముందు 'ప్రేమ.. ఇష్క్.. కాదల్', నారా రోహిత్తో 'సావిత్రి' లాంటి సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కళ్యాణ్ ఇంతవరకు ట్రై చేయని కొత్త జానర్లో ఈ మూవీ వుండబోతోందట.
తారక్ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయిన తరువాత పవన్తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









