కాన్పూర్ రైలు ప్రమాదంతో సంబంధం ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు
- February 06, 2017
రైలు ప్రమాదాలతో సంబంధం ఉన్న ఒక ఐఎస్ఐ ఏజెంట్ను భారత్ నిఘా ఏజన్సీలు, నేపాల్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. భారత్లో జరిగిన పలు రైలు ప్రమాదాలకు కారకుడిగా భావిస్తున్న షంషోల్ హోడా అనే ఐఎస్ఐ ఏజెంట్ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, కాన్పూర్లో రైళ్లు పట్టాలు తప్పిన కేసుల్లో ఇతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









