కాన్పూర్ రైలు ప్రమాదంతో సంబంధం ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు
- February 06, 2017
రైలు ప్రమాదాలతో సంబంధం ఉన్న ఒక ఐఎస్ఐ ఏజెంట్ను భారత్ నిఘా ఏజన్సీలు, నేపాల్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. భారత్లో జరిగిన పలు రైలు ప్రమాదాలకు కారకుడిగా భావిస్తున్న షంషోల్ హోడా అనే ఐఎస్ఐ ఏజెంట్ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, కాన్పూర్లో రైళ్లు పట్టాలు తప్పిన కేసుల్లో ఇతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









