కాన్పూర్ రైలు ప్రమాదంతో సంబంధం ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు
- February 06, 2017
రైలు ప్రమాదాలతో సంబంధం ఉన్న ఒక ఐఎస్ఐ ఏజెంట్ను భారత్ నిఘా ఏజన్సీలు, నేపాల్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. భారత్లో జరిగిన పలు రైలు ప్రమాదాలకు కారకుడిగా భావిస్తున్న షంషోల్ హోడా అనే ఐఎస్ఐ ఏజెంట్ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, కాన్పూర్లో రైళ్లు పట్టాలు తప్పిన కేసుల్లో ఇతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







