ఛత్తీస్ గఢ్లో ఎన్కౌంటర్,12 మంది మావోల హతం
- February 06, 2017
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అమ్మబేడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోలు ఎదురుపడ్డారని అధికారులు తెలిపారు. అమ్మబేడాలో 50మందికి పైగా మావోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









