దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన ఐఎస్ఐ
- February 06, 2017
దక్షిణాది రాష్ట్రాలపై ఐసిస్ గురి పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు తెర తీశాయని సమాచారం. అబుదాబి కేంద్రంగా ఈ రిక్రూట్మెంట్ ఐసిస్ చేపట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది తమిళనాడు, తెలంగాణ నుంచి ఐసిస్లో 9 మంది చేరినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చేరికలపై గతనెలలో ఎన్ఐఏ కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









