దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన ఐఎస్ఐ
- February 06, 2017
దక్షిణాది రాష్ట్రాలపై ఐసిస్ గురి పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు తెర తీశాయని సమాచారం. అబుదాబి కేంద్రంగా ఈ రిక్రూట్మెంట్ ఐసిస్ చేపట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది తమిళనాడు, తెలంగాణ నుంచి ఐసిస్లో 9 మంది చేరినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చేరికలపై గతనెలలో ఎన్ఐఏ కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









