కలిసిన రెండు జీవనదులు ..!!

- September 16, 2015 , by Maagulf
కలిసిన రెండు జీవనదులు ..!!

గోదావరి-కృష్ణా జీవనదుల పవిత్ర అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి పంప్‌హౌస్‌ను పరిశీలించి పూజలు చేశారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వృథాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను కరవు నుంచి పారద్రోలాలన్నదే తన లక్ష్యమని అన్నారు. తన సంకల్పాన్ని సాధించేందుకు మంత్రులు, అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com