పాకిస్థాన్లో ఉగ్రదాడి
- February 07, 2017పాకిస్థాన్లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రాంతంలోని బన్ను జిల్లాలో ఉగ్ర దాడి జరిగింది. బన్నులోని మదన్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో వేగంగా వచ్చి స్టేషన్ గేట్కు ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాది మరణించగా, గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు